ETV Bharat / state

తాడేపల్లిగూడెం: దుండగుల దాడిలో యువతి మృతి

author img

By

Published : Sep 14, 2021, 9:06 AM IST

Updated : Sep 14, 2021, 9:29 AM IST

woman-was-killed-in-an-attack-by-thugs
దుండగుల దాడిలో యువతి మృతి

09:02 September 14

తాడేపల్లిగూడెంలో

పశ్చిమ గోదారి జిల్లా తాడేపల్లిగూడెంలో పైవంతెన వద్ద మందపాటి ఝాన్సీరాణి(27) అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇదీ చదవండి: అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్‌ గున్నీ

09:02 September 14

తాడేపల్లిగూడెంలో

పశ్చిమ గోదారి జిల్లా తాడేపల్లిగూడెంలో పైవంతెన వద్ద మందపాటి ఝాన్సీరాణి(27) అనే యువతిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 

ఇదీ చదవండి: అనుమానంతోనే అనూష హత్య: ఎస్పీ విశాల్‌ గున్నీ

Last Updated : Sep 14, 2021, 9:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.