ETV Bharat / state

ఎన్​ఐటీలో నూతన నిర్మాణాలను ప్రారంభించిన కేంద్రమంత్రి - ఏపీ ఎన్​ఐటీలో నూతన నిర్మాణాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి

రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నూతన భవనాలను కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. సంస్థ డెరెక్టర్ సీఎస్పీ రావు ఆధ్వర్యంలో.. పరిశోధనశాల, వసతి, అతిథి గృహాలను జూమ్ యాప్ ద్వారా మొదలుపెట్టారు.

tadepalligudem nit buildigns inaugaration
నిర్మాణాలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి
author img

By

Published : Oct 27, 2020, 9:17 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నూతనంగా నిర్మించిన 'నేషనల్ ఇన్స్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. జూమ్ యాప్ ద్వారా అంతర్జాలంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విడతగా 206 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు బ్లాకుల్లో నిర్మాణాలు చేప్టటారు.

నిర్మాణాలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి

సర్వేపల్లి రాధాకృష్ణ అకాడమీ సముదాయాలు, అబ్దుల్ కలాం పరిశోధనశాల, గోదావరి బాలుర వసతిగృహం, కృష్ణవేణి బాలికల వసతిగృహం, అతిథి గృహాలను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్​లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రైతు భరోసా రెండో విడత చెక్కుల పంపిణీ

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నూతనంగా నిర్మించిన 'నేషనల్ ఇన్స్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' భవనాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రారంభించారు. జూమ్ యాప్ ద్వారా అంతర్జాలంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి విడతగా 206 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు బ్లాకుల్లో నిర్మాణాలు చేప్టటారు.

నిర్మాణాలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి

సర్వేపల్లి రాధాకృష్ణ అకాడమీ సముదాయాలు, అబ్దుల్ కలాం పరిశోధనశాల, గోదావరి బాలుర వసతిగృహం, కృష్ణవేణి బాలికల వసతిగృహం, అతిథి గృహాలను కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్​లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రైతు భరోసా రెండో విడత చెక్కుల పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.