ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో సబ్​జైల్​ కానిస్టేబుల్​ మృతి

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో విషాదం జరిగింది. స్థానిక సబ్​ జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్​ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సబ్ జైలర్, పోలీసులు నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమార్తె ఆరోపిస్తున్నారు.

author img

By

Published : Dec 31, 2019, 12:05 AM IST

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/30-December-2019/5543595_299_5543595_1577727386484.png
అనుమానాస్పద స్థితిలో సబ్​​ జైల్​ కానిస్టేబుల్​ మృతి

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో విషాదం జరిగింది. స్థానిక సబ్ జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. తానేశ్వర్రావు గత మూడేళ్లుగా నర్సాపురం సబ్ జైలులో గార్డ్​గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన కుమారుడు సబ్ జైలుకి వచ్చి తన తండ్రితో మాట్లాడాలని చెప్పటంతో... జైలు సిబ్బంది గార్డ్ రూమ్​కి వెళ్లారు. అప్పటికే తానేశ్వర్రావు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

అనుమానాస్పద స్థితిలో సబ్​​ జైల్​ కానిస్టేబుల్​ మృతి

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సబ్​ జైల్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. సబ్ జైలులో ఐదుగురు గార్డులు విధులు నిర్వర్తించవలసి ఉండగా... తానేశ్వర్రావు ఒక్కడే విధులు నిర్వహించడంపై మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సబ్ జైలర్, పోలీసులు నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమార్తె ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్షంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో విషాదం జరిగింది. స్థానిక సబ్ జైలులో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. తానేశ్వర్రావు గత మూడేళ్లుగా నర్సాపురం సబ్ జైలులో గార్డ్​గా పని చేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం విధులకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన కుమారుడు సబ్ జైలుకి వచ్చి తన తండ్రితో మాట్లాడాలని చెప్పటంతో... జైలు సిబ్బంది గార్డ్ రూమ్​కి వెళ్లారు. అప్పటికే తానేశ్వర్రావు అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.

అనుమానాస్పద స్థితిలో సబ్​​ జైల్​ కానిస్టేబుల్​ మృతి

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సబ్​ జైల్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. సబ్ జైలులో ఐదుగురు గార్డులు విధులు నిర్వర్తించవలసి ఉండగా... తానేశ్వర్రావు ఒక్కడే విధులు నిర్వహించడంపై మృతుని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సబ్ జైలర్, పోలీసులు నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమార్తె ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్షంగా ఉన్న పోలీసులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

ELR PKL POLICE SUSCIDE AT SUB JAIL K.SRINIVASU, CONTRIBUTOR, NARASAPURAM, W.G.DT. ANCHOR: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ జైలు లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తానేశ్వరవు(54) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కొన్నాడు నరసాపురం రూరల్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఈయన గత మూడేళ్ళ నుంచి నర్సాపురం సబ్ జైల్లో గార్డ్ గా పని చేస్తున్నాడు మధ్యాహ్నం విధులకు వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు ఆ తర్వాత ఆయన కుమారుడు సబ్ జైలు కి వచ్చి తన తండ్రితో మాట్లాడాలని చెప్పటంతో జైలు సిబ్బంది లోనికి పైన గార్డ్ రూమ్ కి వెళ్లగా అప్పటికే రూమ్ డోర్ కి ఉరి వేసుకుని ఉండటం తో వెంటనే తానేశ్వరర్రావు సబ్ జైల్ సిబ్బంది కిందకు దించారు ఈ విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు సభ్ జైల్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు పంచనామా నిర్వహించేందుకు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సబ్ జైల్ లో ఐదుగురు గార్డ్ ద్యూటీ చేయవలసి ఉండగా మృతుడు తానేశ్వరర్రావు ఒక్కడే విధులు నిర్వహించడం పై మృతుని బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సబ్ జైలర్,పోలీసులు నిర్లక్ష్యం వల్ల తమ తండ్రి చనిపోయాడని మృతుని కుమార్తె ఆరోపిస్తున్నారు. విధుల్లో నిర్లక్షంగా ఉన్న పోలీస్ లు పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు సౌండ్ బైట్:కుమార్తె బెనర్జీ(బంధువు)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.