ETV Bharat / state

వేతనాలు అందడం లేదంటూ.. స్వీపర్ల ఆందోళన - పశ్చిమగోదావరిజిల్లా ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు

ఏడాదికిపైగా వేతనాలు అందడం లేదంటూ...  ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.

వేతనాలు అందడం లేదంటూ స్వీపర్లు ఆందోళన
author img

By

Published : Aug 26, 2019, 11:43 PM IST

వేతనాలు అందడం లేదంటూ స్వీపర్లు ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లాలో 3వేల మందికి 14నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 11కోట్ల రూపాయల వేతన బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. తక్షణమే వేతనాలు విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని స్వీపర్లు కోరారు.

ఇదీ చూడండి: గ్రావెల్ తవ్వకాన్ని అడ్డుకున్న ఉంగుటూరు గ్రామస్థులు

వేతనాలు అందడం లేదంటూ స్వీపర్లు ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాల స్వీపర్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లాలో 3వేల మందికి 14నెలలుగా వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 11కోట్ల రూపాయల వేతన బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు పట్టించుకోవడంలేదంటూ వాపోయారు. తక్షణమే వేతనాలు విడుదల చేసి సమస్యలు పరిష్కరించాలని స్వీపర్లు కోరారు.

ఇదీ చూడండి: గ్రావెల్ తవ్వకాన్ని అడ్డుకున్న ఉంగుటూరు గ్రామస్థులు

Intro:Ap_vsp46_26_matti_Ganapati_vigrahala_tayari_ab_pkg_AP10077_k.Bhanojirao_8008574722
అక్కడ మట్టితో తయారు చేసిన విగ్రహాలకు మంచి డిమాండ్ ఉంది విశాఖ జిల్లా తో పాటు విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాల నుంచి మట్టితో తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేయడానికి నిర్వాహకులు ఆసక్తి చూపుతారు దీంతో ప్రతి ఏడాది మట్టి గణపతి విగ్రహాలు తయారు చేస్తూ ఇక్కడ శిల్పులు ప్రత్యేకతను సంతరించుకున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి లో ని శిల్పులు తయారుచేస్తున్న మట్టి గణపతి విగ్రహాలను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి


Body:15 నుంచి 6 అడుగుల వరకు అనకాపల్లిలో మట్టి విగ్రహం తయారు చేస్తూ శిల్పులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మట్టి తో తయారు చేసే గణపతి విగ్రహాలకు ఎక్కువ సమయం తీసుకోవడం, కూలీలు ఎక్కువమంది ని పెట్టాల్సి వచ్చిన మట్టితో నే గణపతి విగ్రహాలను తయారు చేస్తూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి అనకాపల్లిలో శిల్పులు చూపిస్తున్న చొరవ పలువురి ప్రశంసలు అందుకొనెల చేస్తుంది. మట్టితో తయారు చేసే బొజ్జ గణపయ్య విగ్రహాలకి మంచి డిమాండ్ ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా నుంచి మట్టితో తయారు చేసిన విగ్రహం కోసం నిర్వాహకులు అనకాపల్లి విచ్చేసారు. నచ్చిన మోడల్ ప్రకారం వినాయక ప్రతిమలను తయారుచేయించుకుంటారు. మట్టి తో విగ్రహాలు తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది దీంతో నెల ముందే అడ్వాన్సులు చెల్లించి వినాయక విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి మట్టితో అనకాపల్లి లోతయారు చేసిన విగ్రహాలను తయారు చేస్తున్నారు. అనకాపల్లి లో సుమారు ఆరు మంది శిల్పులు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.



Conclusion:బైట్1 పీలా రమేష్ శిల్పి అనకాపల్లి
బైట్2 విల్లు రి పరమేశ్వరరావు, శిల్పి అనకాపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.