పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సహాయక డ్రైవర్ మృతి చెందగా.. 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వలస కూలీలతో ఈ ప్రైవేటు బస్సు వెలుతుండగా ప్రమాదం నెలకొంది.
లారీని వెనక నుంచి ఢీకొన్న ప్రైవేటు బస్సు .. ఒకరు మృతి
లారీని వెనకనుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
![లారీని వెనక నుంచి ఢీకొన్న ప్రైవేటు బస్సు .. ఒకరు మృతి road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8829256-941-8829256-1600302659018.jpg?imwidth=3840)
road accident
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సహాయక డ్రైవర్ మృతి చెందగా.. 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వలస కూలీలతో ఈ ప్రైవేటు బస్సు వెలుతుండగా ప్రమాదం నెలకొంది.
ఇదీ చదవండి: ఏపీలో ఉపసంఘం, సిట్ చర్యల నిలిపివేత
TAGGED:
ఉంగుటూరులో రోడ్డు ప్రమాదం