ETV Bharat / state

లారీని వెనక నుంచి ఢీకొన్న ప్రైవేటు బస్సు .. ఒకరు మృతి

author img

By

Published : Sep 17, 2020, 6:04 AM IST

లారీని వెనకనుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వద్ద ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

road accident
road accident

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సహాయక డ్రైవర్ మృతి చెందగా.. 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వలస కూలీలతో ఈ ప్రైవేటు బస్సు వెలుతుండగా ప్రమాదం నెలకొంది.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున లారీని వెనక నుంచి వచ్చి ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సహాయక డ్రైవర్ మృతి చెందగా.. 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒడిశా నుంచి బెంగళూరుకు వలస కూలీలతో ఈ ప్రైవేటు బస్సు వెలుతుండగా ప్రమాదం నెలకొంది.

ఇదీ చదవండి: ఏపీలో ఉపసంఘం, సిట్ చర్యల నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.