ETV Bharat / state

తణుకులో భారీ వర్షం... ప్రజల ఉపశమనం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండల ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు.. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

author img

By

Published : Jun 6, 2019, 6:23 PM IST

Updated : Jun 6, 2019, 7:52 PM IST

rain at tanuku

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా ఎండల ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు ఈ జల్లులతో ఉపశమనం పొందారు.

ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో ప్రధాన రహదారిపక్కనున్న భారీవృక్షాలు ఈదురుగాలులతో కూడిన వర్షానికి విరిగి రహదారిపై పడిపోయాయి. దీంతో తణుకు నుంచి తూర్పువిప్పర్రు గ్రామానికి వెళ్లే రహదారి మూసుకుపోవటంతో రాకపోకలు స్థంభించాయి. పరిసర ప్రాంతాలలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రాకపోకలు స్థంభించటంతో ప్రయాణికులు అయిదు కిలోమీటర్లు పైగా చుట్టు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

తణుకులో భారీ వర్షం... ప్రజల ఉపశమనం

ఇదీ చదవండి

చర్చలు విఫలం...సమ్మె తప్పదా!

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా ఎండల ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు ఈ జల్లులతో ఉపశమనం పొందారు.

ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో ప్రధాన రహదారిపక్కనున్న భారీవృక్షాలు ఈదురుగాలులతో కూడిన వర్షానికి విరిగి రహదారిపై పడిపోయాయి. దీంతో తణుకు నుంచి తూర్పువిప్పర్రు గ్రామానికి వెళ్లే రహదారి మూసుకుపోవటంతో రాకపోకలు స్థంభించాయి. పరిసర ప్రాంతాలలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రాకపోకలు స్థంభించటంతో ప్రయాణికులు అయిదు కిలోమీటర్లు పైగా చుట్టు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

తణుకులో భారీ వర్షం... ప్రజల ఉపశమనం

ఇదీ చదవండి

చర్చలు విఫలం...సమ్మె తప్పదా!

Intro:Ap_vsp_46_06_vyavasaya_darla_sanga_sabyula_andolana_ab_c4
అనకాపల్లి పట్టణం నడిబొడ్డున నుంచి వెళ్తున్న సాగునీటి కాలువలు పూడికతీత పనులు చేపట్టి ఆయకట్టు రైతులకు నీటిని అందించాలని అనకాపల్లి వ్యవసాయదారులు సంఘ సభ్యులు డిమాండ్ చేశారు విశాఖ జిల్లా అనకాపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు శారదా నది నుంచి అనకాపల్లి ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన ఎల్లయ్య కాలువ చెర్లోపల కాలువ, నాగులపల్లి కాలువ పూడిక తీత పనులు చేపట్టి ఖరీఫ్ సీజన్ కి సాగునీరు అందించాలని కోరారు.


Body:పంట కాలువలకు ఇరుపక్కల ఉన్న ఆక్రమణలను తొలగించి రైతాంగానికి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగునీరు లేక భూములు బీడు వారి పోతున్నాయని శారద నదిలో నీరు ఉన్న అది పంటపొలాలకు అందించే సాగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు నెలకొంటున్నాయన్నారు.ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.


Conclusion:బైట్1 విల్లురిరాము అనకాపల్లి వ్యవసాయ దారుల సంఘం సభ్యులు
బైట్2 విశ్వేశ్వరరావు రైతు
బైట్3 కృష్ణ అప్పారావు రైతు
Last Updated : Jun 6, 2019, 7:52 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.