ETV Bharat / state

నారాయణపురం జాతీయ రహదారి వద్ద గంజాయి పట్టివేత

author img

By

Published : Jun 22, 2020, 4:19 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి రాజస్థాన్​కు గంజాయి తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

police seized cannabis in narayanapuram
నారాయణపురం జాతీయ రహదారి వద్ద గంజాయి పట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్​కు చెందిన జగదీష్ వైష్ణవ్, ఓంప్రకాష్ వైష్ణవ్ విశాఖపట్నం నుంచి రాజస్థాన్​కు కారులో గంజాయి తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. 98 కిలోల గంజాయిని తరలిస్తున్న వీరిద్దరిపై కేసు నమోదు చేసి... కారును స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం జాతీయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్​కు చెందిన జగదీష్ వైష్ణవ్, ఓంప్రకాష్ వైష్ణవ్ విశాఖపట్నం నుంచి రాజస్థాన్​కు కారులో గంజాయి తరలిస్తుండగా వారిని పట్టుకున్నారు. 98 కిలోల గంజాయిని తరలిస్తున్న వీరిద్దరిపై కేసు నమోదు చేసి... కారును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి. ' మా ప్రాంతంలో కరోనా ఉన్నా... ఉద్యోగానికి రావాలంటున్నాడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.