ETV Bharat / state

"పశువుల రవాణాను అడ్డుకున్న ప్రజలు"

పశ్చిమగోదావరి జిల్లాలో పశువుల రవాణాను గ్రామస్థులు అడ్డుకున్నారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. చివరికి పశువులు గోశాలకు చేరడంతో హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 17, 2019, 4:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా పశువుల రవాణా
పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా పశువుల రవాణా

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలో పశువుల రవాణాను గ్రామస్థులు పట్టుకున్నారు. బుట్టాయిగూడెం మండలం గణపవరం కాలువ వంతెన వద్ద తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతం నుంచి హైదరాబాద్​కు రెండు లారీల్లో తరలిస్తున్న 80 పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై నాగరాజు లారీలను సీజ్ చేసి పశువులను గోశాలకు తరలించారు. పశువుల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి... వేసవిలో జూ జంతువుల జిల్​జిల్​ జిగాజిగా

పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా పశువుల రవాణా

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలో పశువుల రవాణాను గ్రామస్థులు పట్టుకున్నారు. బుట్టాయిగూడెం మండలం గణపవరం కాలువ వంతెన వద్ద తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతం నుంచి హైదరాబాద్​కు రెండు లారీల్లో తరలిస్తున్న 80 పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై నాగరాజు లారీలను సీజ్ చేసి పశువులను గోశాలకు తరలించారు. పశువుల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి... వేసవిలో జూ జంతువుల జిల్​జిల్​ జిగాజిగా

Intro:సెంటర్: పాడేరు. శివ
......
ap_vsp_76_16_rendu_vahanalaku_nippu_avb_ap10082
........
యాంకర్: విశాఖ మన్యం జీకేవీధి మండల కేంద్రంలో స్థానిక పాత్రికేయుడు రాము ఇంటి ఆవరణలో ఉంచిన స్కూటీ, పల్సర్ రెండు వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. అర్దరాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దం రావడంతో లేచి చూసేసరికి ఇంటి ఆవరణలో ఉంచిన రెండు వాహనాలు తగుల పడుతున్నాయి. పాత కక్షలతో వాహనాలకు నిప్పంటించారని రాము కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శివ, పాడేరు

యాంకర్:
Body:శివConclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.