ETV Bharat / state

మద్యపాన నిషేధమే ప్రభుత్వ ధ్యేయం : తానేటి వనిత

మద్యంతర లను అధికంగా పెంచడంతో మద్యం వినియోగం భారీగా తగ్గిందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాట్లాడిన ఆమె వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4300 బెల్ట్ దుకాణాలు రద్దు చేసినట్లు తెలిపారు.

author img

By

Published : May 10, 2020, 9:58 AM IST

మద్యపాన నిషేధమే ప్రభుత్వ ధ్యేయం : తానేటి వనిత
మద్యపాన నిషేధమే ప్రభుత్వ ధ్యేయం : తానేటి వనిత

దశలవారీగా మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మద్యపాన నిషేధం లో భాగంగా 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తున్నట్లు, జీవో విడుదల చేశామని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆమె తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4300 బెల్ట్ దుకాణాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా గతంలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. మద్యంపై వచ్చే ఆదాయం కోసం ముఖ్యమంత్రి జగన్ ఆశ పడటం లేదని వెల్లడించారు.

దశలవారీగా మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మద్యపాన నిషేధం లో భాగంగా 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తున్నట్లు, జీవో విడుదల చేశామని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆమె తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4300 బెల్ట్ దుకాణాలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా గతంలో 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించామన్నారు. మద్యంపై వచ్చే ఆదాయం కోసం ముఖ్యమంత్రి జగన్ ఆశ పడటం లేదని వెల్లడించారు.

ఇవీ చూడండి...

కాలినడకనే పయనం.. గమ్యం చేరడమే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.