ETV Bharat / state

సదుపాయాలు లేక సొంతూరు బాటపట్టారు

author img

By

Published : May 8, 2020, 7:59 PM IST

Updated : May 8, 2020, 10:28 PM IST

లాక్​డౌన్ సమయంలో వలసకూలీల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఫలితంగా వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చెన్నై​లో పనిచేస్తున్న జార్ఖండ్​కు చెందిన సుమారు వందమంది కార్మికులు కాలినడకన స్వస్థలానికి బయలుదేరారు.

migrant labors problems in west godavari district
మార్గమధ్యంలో సేదతీరుతున్న వలస కూలీలు

జార్ఖండ్​కు చెందిన సుమారు వందమంది కార్మికులు చెన్నైలోని అపోలో టైర్ కంపెనీలో పని చేస్తున్నారు. లాక్​డౌన్​తో వారందరూ ఉపాధి కోల్పోవడంతో కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. తినడానికి తిండి లేక, అద్దెలు కట్టేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. స్వస్థలాలకు చేరేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జార్ఖండ్​కు చెందిన సుమారు వందమంది కార్మికులు చెన్నైలోని అపోలో టైర్ కంపెనీలో పని చేస్తున్నారు. లాక్​డౌన్​తో వారందరూ ఉపాధి కోల్పోవడంతో కాలినడకన స్వగ్రామానికి బయలుదేరారు. తినడానికి తిండి లేక, అద్దెలు కట్టేందుకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. స్వస్థలాలకు చేరేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

జిల్లాలో తాజాగా మరో 9 పాజిటివ్ కేసులు

Last Updated : May 8, 2020, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.