పశ్చిమగోదావరి జిల్లా పెదపాడులో దంపతుల మధ్య వివాదంతో భార్యను భర్తే హత్యచేశాడు. దాన్ని ఓ సాధారణ మరణంలో చిత్రీకరించాడు. ఈ ఘటన సంవత్సరం కిందట జరిగింది.
ఘంటసాల చంటి, ఉదయ్ కుమార్ భార్యభర్తలు. వీరి మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదంలో భార్యను ఉదయ్ చంపేశాడు. అనంతరం సాధారణ మరణంలా చిత్రీకరించాడు. బంధువులను నమ్మించాడు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఏడాది పాటు విచారించి ఘంటసాల చంటిని నిందితుడిగా తేల్చారు. ఆమెతో ఉన్న గొడవల కారణంగానే హత్య చేసినట్టు నిర్దరించారు. నిందితుడిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.
ఇవీ చదవండి