ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... చిక్కిన నిందితుడు - lock house-thefting_two impressionment

రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి సుమారు పది లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... పోలీసుల అదుపులో నిందితుడు
author img

By

Published : Jun 6, 2019, 1:32 PM IST

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ సీఐ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 29.6 తులాల బంగారు ఆభరణాలు.. 50 వేల నగదు, 2ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు మద్దూరు గ్రామానికి చెందిన పిల్లి సతీష్ తణుకు మండలం దువ్వ, నిడదవోలు, కొవ్వూరులతోపాటు ఖమ్మం జిల్లా, హైదరాబాదులోనూ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు విలాసాలకు అలవాటుపడి చోరీ చేయడం ప్రారంభించాడని తణుకు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. ఫిబ్రవరి నెలలోనే చోరీల కేసులో జైలు శిక్షనుభవించినట్లు వివరించారు. బయటికొచ్చాక మళ్లీ చోరీలకు పాల్పడటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... నిందితుడు అరెస్టు

భక్తిశ్రద్ధలతో భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను పశ్చిమగోదావరి జిల్లా తణుకు సర్కిల్ సీఐ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 29.6 తులాల బంగారు ఆభరణాలు.. 50 వేల నగదు, 2ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొవ్వూరు మద్దూరు గ్రామానికి చెందిన పిల్లి సతీష్ తణుకు మండలం దువ్వ, నిడదవోలు, కొవ్వూరులతోపాటు ఖమ్మం జిల్లా, హైదరాబాదులోనూ తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు విలాసాలకు అలవాటుపడి చోరీ చేయడం ప్రారంభించాడని తణుకు సీఐ చైతన్య కృష్ణ వెల్లడించారు. ఫిబ్రవరి నెలలోనే చోరీల కేసులో జైలు శిక్షనుభవించినట్లు వివరించారు. బయటికొచ్చాక మళ్లీ చోరీలకు పాల్పడటంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి

తాళం వేసిన ఇళ్లలో చోరీలు... నిందితుడు అరెస్టు

భక్తిశ్రద్ధలతో భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

Intro:ap_vja_38_05_raitulu_dharna_avb_c5. కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం సీపీ విత్తన కంపెనీ వద్ద మొక్కజొన్న రైతుల ఆందోళన సి పి కంపెనీ మొక్కజొన్న విత్తనాలు తీసుకుని నూజివీడు మండలం ముసునూరు మండలం ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంట వేశారు నాసిరకం విత్తనం కావడం వల్ల పంట సరిగా పండక పోవడంతో రైతులు కంపెనీ ముందు ధర్నా చేయగా అప్పుడు యాజమాన్యం వారు ఎకరాకు 62500 ఇస్తామని హామీ ఇచ్చారు హామీ ప్రకారం ఇప్పుడు వరకు రూపాయి కూడా చెల్లించక పోగా ఇప్పుడు కంపెనీ వారు 40 వేలు మాత్రమే ఎకరాకు ఇస్తామని అంటున్నారు పూర్తిగా నష్ట పరిహారం ఇచ్చే వరకు ఎన్ని రోజులైనా సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించ అంటూ గత రాత్రి నుండి గేటు ముందు ఆందోళన భారీగా మోహరించిన పోలీసులు ఇప్పటి వరకు పట్టించుకోని వ్యవసాయ రెవెన్యూ అధికారులు cp యాజమాన్యం ఆందోళన చెందుతున్న మొక్కజొన్న రైతులు బైట్స్ 1) నర్సింహం రైతు సంఘం నాయకుడు. 2) నాని రైతు. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నష్టపరిహారం చెల్లించాలని విత్తన కంపెనీలు ముందు రైతుల ధర్నా


Conclusion:నష్టపరిహారం చెల్లించాలని విత్తన కంపెనీలు ముందు రైతుల ధర్నా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.