ETV Bharat / state

సీఏఏకు మద్దతుగా భాజపా జనజాగరణ ర్యాలీ

author img

By

Published : Feb 2, 2020, 11:02 AM IST

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో భాజపా నాయకులు విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పౌరసత్వ చట్టానికి మద్దతుగా జనజాగరణ ర్యాలీని చేపట్టారు. 500 మీటర్ల జాతీయ పతాకంతో పట్టణం మొత్తం విద్యార్థులు ప్రదర్శన చేశారు.

janagaran-rally-against-the-citizenship-bill
పౌరసత్వసవరణ బిల్లుకు మద్దతుగా జనజాగరణ ర్యాలీ
సీఏఏకు మద్దతుగా భాజపా ర్యాలీ

సీఏఏకు మద్దతుగా భాజపా ర్యాలీ

ఇవీ చదవండి:

ప్రధాని మోదీ భద్రతకు బడ్జెట్​లో రూ.600 కోట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.