ETV Bharat / state

నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ టీమ్ సందడి - sankranthi celebration in west godavari

నరసాపురంలో సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ కామెడీ ఆర్టిస్టులు సందడి చేశారు. కోడిపందాలను ఆసక్తిగా తిలకించారు.

నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ టీమ్ సందడి
నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ టీమ్ సందడి
author img

By

Published : Jan 14, 2020, 11:07 PM IST

నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ టీమ్ సందడి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ సభ్యులు హల్​ చల్ చేశారు. రైజింగ్ రాజు, రామ్ ప్రసాద్, దొరబాబు కోడి పందాలు వీక్షించారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు మనం గౌరవించాలని కోడి పందాలను చూడాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని రాంప్రసాద్ అన్నారు. సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది సాంప్రదాయ ముసుగులో కోళ్లకు కత్తులు కట్టి లక్షల్లో పందాలు కడుతున్నారని పలువురు వాపోయారు. నిన్నటి వరకు కోడి పందాలు నిర్వహిస్తుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు అటు వైపు కూడా చూడటం లేదన్నారు.

నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ టీమ్ సందడి

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సంక్రాంతి సంబరాల్లో జబర్దస్త్ సభ్యులు హల్​ చల్ చేశారు. రైజింగ్ రాజు, రామ్ ప్రసాద్, దొరబాబు కోడి పందాలు వీక్షించారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు మనం గౌరవించాలని కోడి పందాలను చూడాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని రాంప్రసాద్ అన్నారు. సంబరాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది సాంప్రదాయ ముసుగులో కోళ్లకు కత్తులు కట్టి లక్షల్లో పందాలు కడుతున్నారని పలువురు వాపోయారు. నిన్నటి వరకు కోడి పందాలు నిర్వహిస్తుంటే కేసులు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు అటు వైపు కూడా చూడటం లేదన్నారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు

AP_TPG_31_14 _JABARDAST TEAM COCK FIGHT_AP10090 CENTER :NARASAPURAM ANCHOR : కోడి పందాల బరిలో జబర్దస్త్ టీమ్ సభ్యులు హల్ చల్ చేశారు . పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో సంక్రాంతి సంబరాలలో పాల్గొనడానికి వచ్చిన రైజింగ్ రాజు , రామ్ ప్రసాద్ , దొరబాబులు కోడి పందాలు వీక్షించేందుకు వచ్చారు. కాసేపు కోళ్ల పందాలను వీక్షించిన జబర్దస్త్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలు మనం గౌరవించాలని కోడి పందాలను చూడాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరిందని రాంప్రసాద్ అన్నారు . సాంప్రదాయ ముసుగులో కోళ్లకు కత్తులు కట్టి లక్షలలో పందాలు కడుతున్నారు. నిన్నటి వరకు కోడి పందాలు ఆడితే కేసులు నమోదు చేస్తామని చెప్పిన పోలీసులు అటు వైపు కూడా చూడటంలేదు . అయితే గుండాటలు , పేకాట లకు .అనుమతులు ఇవ్వకపోవడం తో నిర్వాహకులు డీలా పడ్డారు . సౌండ్ బైట్ : రామ్ ప్రసాద్ దొరబాబు రైజింగ్ రాజు (జబర్దస్త్ టీమ్ )

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.