ETV Bharat / state

గోదావరికి భారీ వరద... నిలిచిన రాకపోకలు

పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదికి భారీగా వరద వస్తోంది. పోలవరం మండలంలోని కొత్తూరు కాజ్​వే వద్ద నాలుగు అడుగుల మేర వరద నీరు చేరుకుంది. ఫలితంగా నదీ పరివాహకంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

author img

By

Published : Aug 12, 2020, 10:46 PM IST

Heavy flood in godavari river at polavaram west godavari district
గోదావరికి భారీ వరద.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వరద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మండలంలోని కొత్తూరు కాజ్ వే వద్ద నాలుగు అడుగులు మేర వరద నీరు చేరుకుంది.

ఫలితంగా 19 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహా నందీశ్వర ఆలయం వద్ద కాపర్ డ్యామ్​ గట్టుకు గండి పడింది. ఈ రాత్రికి నదిలో ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో వరద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మండలంలోని కొత్తూరు కాజ్ వే వద్ద నాలుగు అడుగులు మేర వరద నీరు చేరుకుంది.

ఫలితంగా 19 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహా నందీశ్వర ఆలయం వద్ద కాపర్ డ్యామ్​ గట్టుకు గండి పడింది. ఈ రాత్రికి నదిలో ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.