ETV Bharat / state

గోదావరి వరద ఉద్ధృతితో అధికారుల అప్రమత్తం

గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

author img

By

Published : Aug 10, 2019, 12:01 AM IST

కరకట్ట మరమ్మతులు
గోదావరి వరద ఉద్ధృతితో అధికారుల అప్రమత్తం

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏటిగట్టు బలహీనంగా ఉండి ప్రమాదం పొంచి ఉన్న చోట్ల గట్టును పటిష్టపరిచే చర్యలు చేపట్టారు. మట్టి బస్తాలతో గట్టు బలహీనంగా ఉన్నచోట్ల పూడ్చారు. పెనుగొండ మండల పరిధిలో పలుచోట్ల చర్యలు చేపట్టారు. గోదావరి మరింత పెరిగినప్పటికీ ప్రమాదం లేకపోయినా, ముందు జాగ్రత్తచర్యగా ఏటిగట్టును పటిష్టపరుస్తున్నామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో గ్రామరెవెన్యూ అధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, పహారా కాయాల్సిందిగా ఆదేశించారు.

గోదావరి వరద ఉద్ధృతితో అధికారుల అప్రమత్తం

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏటిగట్టు బలహీనంగా ఉండి ప్రమాదం పొంచి ఉన్న చోట్ల గట్టును పటిష్టపరిచే చర్యలు చేపట్టారు. మట్టి బస్తాలతో గట్టు బలహీనంగా ఉన్నచోట్ల పూడ్చారు. పెనుగొండ మండల పరిధిలో పలుచోట్ల చర్యలు చేపట్టారు. గోదావరి మరింత పెరిగినప్పటికీ ప్రమాదం లేకపోయినా, ముందు జాగ్రత్తచర్యగా ఏటిగట్టును పటిష్టపరుస్తున్నామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో గ్రామరెవెన్యూ అధికారులతోపాటు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, పహారా కాయాల్సిందిగా ఆదేశించారు.

ఇది కూడా చదవండి.

పోలవరంలో గోదారి ఉగ్రరూపం

Intro:ఈశ్వరాచారి.. గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్.

యాంకర్.... ఆన్లైన్లో చరవాణి ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ డబ్బు జమ చేయించుకొని మోసగించ్చిందంటూ బాధితుడు గుంటూరు అర్బన్ గ్రీవెన్స్లో లో ఏఎస్పీ వైటి నాయుడు కు ఫిర్యాదు చేశాడు . గుంటూరు జిల్లా ప్రత్తిపాడు కు చెందిన ప్రసాదు డిగ్రీ చదువుకున్నారు. ఆన్లైన్లో చరవాణి కొనుగోలు చేయాలని సెర్చి మొదలుపెట్టాడు. దిల్ మిత్ర అనే కంపెనీ అందమైన చరవాణిలు తమ వెబ్సైట్లో పెట్టగ ఆయన చూసిన ఫోన్కు 14 వేలుగా నిర్ణయించింది. దాని కొనుగోలుకు అతను వారి వెబ్సైట్ ద్వారా సంప్రదించగా నగదు జమ చేస్తే ఫోన్ డెలివరీ ఇస్తామన్నారు. దీంతో అతను తన చరవాని నుంచి ఫోన్ పే యాప్ ద్వారా 14000 జమ చేశాడు. మూడు రోజుల్లో ఇస్తానని చెప్పిన రోజులు గడుస్తున్నా ఫోను పంపించలేదు. మల్లి వెబ్ సైట్ ను సంప్రదిస్తే స్పందించడం లేదని బాధితుడు తెలిపారు. తనను మోసగించిన వారిపై చర్యలు తీసుకొని మరొకని ఇలా మోసం చేయకుండా చూడాలని ఆయన ఏఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

వాయిస్ 2 : ఇదో కొత్తరకం మోసం ఆన్లైన్లో ఆకట్టుకునే రంగులు ప్రముఖ కంపెనీల పేర్లతో నూతన మోడల్స్ అంటూ చరవాణి ఫోటోలు పెట్టి నగదు కట్టించుకున్నక తక్కువ రకం ఫోన్ ఇచ్చి మోసం చేశారంటూ రఘు అనే యువకుడు సోమవారం గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరంలోని శ్రీనగర్ కు చెందిన రఘు అనే యువకుడు ఆన్లైన్లో ఫోన్ కొనుగోలుకు ప్రయత్నించగా .. ఆధునిక హంగులతో ఉన్న ఓ ఫోన్ ధర 24000 ఉండగా ఆఫర్ లో 11 వేలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తాను ఆ ఫోన్ కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చిన వ్యక్తి 11000 తీసుకొని ఫోన్ ఇచ్చి వెళ్ళాడు. అందంగా ప్యాక్ చేసిన డబ్బా తీసి చూస్తే అందులోని ఫోను చైనా కంపెనీ కి చెందినదిగా రాసి ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. ఆ ఫోన్ పైన 1500 స్టిక్కర్ ఉందని . దీంతో డెలివరీ బాయ్ అని అడిగితే తనకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నాడు. ఆన్లైన్ ద్వారా సదరు కంపెనీ ని సంప్రదిస్తే స్పందించడం లేదని తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు రఘు ఏఎస్పీ ని కోరారు.


Body:బైట్.....ప్రసాద్..బాధితుడు.

బైట్.....రఘు...బాధితుడు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.