ETV Bharat / state

'పేద కుటుంబాలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలి' - covid 19 death stats ap

పేదలు, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు 12 గంటలు నిరాహారదీక్ష చేశారు.

Former MLA of Narasapuram Bandaru Madhava Naidu   Hunger Strike
బండారు మాధవ నాయుడు 12 గంటల నిరాహారదీక్ష
author img

By

Published : Apr 18, 2020, 7:08 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 12 గంటలు నిరాహారదీక్ష చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. కరోనా ఈ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు.

ఇదీ చూడండి:

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు 12 గంటలు నిరాహారదీక్ష చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. కరోనా ఈ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలన్నారు.

ఇదీ చూడండి:

పోలవరం మారుమూల గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.