ETV Bharat / state

'శిరోముండనం బాధితుడిని కొందరు బలి చేస్తున్నారు'

author img

By

Published : Aug 11, 2020, 3:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాయడంపై ఏలూరు రేంజ్​ డీఐజీ మోహన్ రావ్ స్పందించారు. బాధితుడు వరప్రసాద్​తో చట్టవిరుద్ధమైన పనులు చేయిస్తున్నారని.. అన్నారు. రాజకీయాల కోసం వరప్రసాద్​ను బలిపశువు చేస్తున్నారని పేర్కొన్నారు.

'శిరోముండనం బాధితుడిని కొంతమంది బలి చేస్తున్నారు'
'శిరోముండనం బాధితుడిని కొంతమంది బలి చేస్తున్నారు'

శిరోముండన ఘటన బాధితుడితో చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారని.. డీఐజీ మోహన్ రావ్ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ పనులు చేయిస్తున్నారని... వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తనను మావోయిస్టుల్లో కలపాలని బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాయడం వెనక కొందరి స్వార్థప్రయోజనాలు ఉన్నాయని డీఐజీ అభిప్రాయపడ్డారు. చట్టవ్యతిరేకంగా నడుచుకునేవారిపై తాము చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

శిరోముండన ఘటన బాధితుడితో చట్టవ్యతిరేక పనులు చేయిస్తున్నారని.. డీఐజీ మోహన్ రావ్ అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ పనులు చేయిస్తున్నారని... వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తనను మావోయిస్టుల్లో కలపాలని బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాయడం వెనక కొందరి స్వార్థప్రయోజనాలు ఉన్నాయని డీఐజీ అభిప్రాయపడ్డారు. చట్టవ్యతిరేకంగా నడుచుకునేవారిపై తాము చర్యలు తీసుకొంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

మాకు మహానగరాలు లేవు.. మెరుగైన వైద్యం కోసం సహకారం ఇవ్వండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.