ETV Bharat / state

భీమవరంలో ధర్మాడి సత్యానికి అభినందన సత్కారం - తూర్పు గోదావరి జిల్లా కుచ్చులూరు పడవ ప్రమాదం

ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడి నారాయణరావు, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో.... కచ్చులూరులో మునిగిపోయిన బోటును కష్టపడి వెలికితీసిన ధర్మాడి సత్యానికి అభినందన సత్కారం చేశారు.

భీమవరంలో ధర్మాడి సత్యానికి అభినందన సత్కారం
author img

By

Published : Nov 12, 2019, 12:48 PM IST

మత్స్యకారుడు ధర్మాడి సత్యానికి అభినందన

కచ్చులూరు బోటు ప్రమాదంలో బోటును కష్టపడి వెలికితీసిన ధర్మాడి సత్యంను అభినందిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సత్కారం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడి నారాయణరావు, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అత్యంత ధైర్య సాహసాలతో మునిగిన బోటును ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యం ఎందరికో ఆదర్శనీయులని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​ అన్నారు. ఈ సందర్భంగా ధర్మాడి సత్యాన్ని ఘనంగా సత్కరించి బంగారు కాయిన్​ను బహూకరించారు. గోదావరిలో మునిగిన బోటును తీయడాన్ని ఒక ఛాలెంచ్​ గా తీసుకున్నామని ధర్మాడి సత్యం అన్నారు. తన బృందంలోని సభ్యులంతా నెల రోజులు కష్టపడి పనిచేయడం వల్లే బోటు వెలికితీశామన్నారు. తమపై అభిమానం చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మత్స్యకారుడు ధర్మాడి సత్యానికి అభినందన

కచ్చులూరు బోటు ప్రమాదంలో బోటును కష్టపడి వెలికితీసిన ధర్మాడి సత్యంను అభినందిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సత్కారం చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడి నారాయణరావు, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అత్యంత ధైర్య సాహసాలతో మునిగిన బోటును ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యం ఎందరికో ఆదర్శనీయులని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్​ అన్నారు. ఈ సందర్భంగా ధర్మాడి సత్యాన్ని ఘనంగా సత్కరించి బంగారు కాయిన్​ను బహూకరించారు. గోదావరిలో మునిగిన బోటును తీయడాన్ని ఒక ఛాలెంచ్​ గా తీసుకున్నామని ధర్మాడి సత్యం అన్నారు. తన బృందంలోని సభ్యులంతా నెల రోజులు కష్టపడి పనిచేయడం వల్లే బోటు వెలికితీశామన్నారు. తమపై అభిమానం చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

ధర్మాడి సత్యం సేవలు ఎంతో అవసరం: దాడిశెట్టి రాజా

Intro:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
మొబైల్ :9849959923
ఫైల్ నేమ్:Ap_Tpg_43_11_bvm_dharmadi_satyam_Ap10087
యాంకర్ :ధర్మాడి సత్యాన్ని భీమవరం వాసులు అభినందించారు .పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ధర్మాడి సత్యంను ఘన సన్మానించారు. తూర్పు గోదావరి జిల్లా కుచ్చు లూరు ప్రాంతంలో బోటు ప్రమాదంలో బోటును కష్టపడి వెలికితీసిన ధర్మానికి సత్యానికి అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త బొమ్మిడి నారాయణరావు, అతని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు .ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ అత్యంత ధైర్య సాహసాలతో మునిగిన బోటు ను ఒడ్డుకు చేర్చిన ధర్మాడి సత్యం అభినందనీయులని, అతని దైర్య సాహసాలు నేడు ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి సత్యాన్ని ఘనంగా సత్కరించి బంగారు కాయిన్ ని బహుమతిగా అందించారు. అనంతరం ధర్మా డి సత్యం మాట్లాడుతూ గోదావరి లో మునిగిన బోర్డు తీయడం ఒక చాలెంజ్ గా తీసుకున్నాం అన్నారు. తన బృందంలోని సభ్యులంతా నెల రోజులు కష్టపడి పనిచేయడం వల్లై బోటు వెలికి తీస్తున్నారు . తమ పై అభిమానం చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు
బైట్ ధర్మాడి సత్యం,


Body:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
మొబైల్ :9849959923
ఫైల్ నేమ్:Ap_Tpg_43_11_bvm_dharmadi_satyam_Ap10087


Conclusion:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా: పశ్చిమగోదావరి
మొబైల్ :9849959923
ఫైల్ నేమ్:Ap_Tpg_43_11_bvm_dharmadi_satyam_Ap10087

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.