ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు సరకుల పంపిణీ - జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య కార్మికులకు సరకులు పంపిణీ

కరోనా మహమ్మారి నేపథ్యంలో విశేష సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పలువురు చేయూతనందిస్తున్నారు. వారికి నిత్యావసరాలు అందజేస్తూ సాయంగా ఉంటున్నారు.

daily needs distribute to sanitation workers at jangareddy gudem in wets godavari district
పారిశుద్ధ్య కార్మికులకు సరకులు పంపిణీ
author img

By

Published : May 13, 2020, 5:13 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

తమ బాధ్యతగా సరకులు అందించామని తెలిపారు. సుమారు 300 మందికి పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉపాధ్యాయులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

తమ బాధ్యతగా సరకులు అందించామని తెలిపారు. సుమారు 300 మందికి పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇవీ చదవండి:

నరసాపురంలో పేదలకు ఓఎన్జీసీ సహకారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.