ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్ ధ్వంసం.. రాగి తీగ చోరీ

author img

By

Published : Jun 15, 2021, 10:38 PM IST

పశ్చిమగోదావరి జిల్లా బర్రింకలపాడులో విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అందులోని రాగి తీగను దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ రూ. 35000 ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

transformer
transformer

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. రాగి వైరును దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ 35000 వేల వరకు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దొంగతనంపై బాధిత రైతు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్​కు తెలియజేయగా.. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విశ్వనాథ్ బాబు తెలిపారు.

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి.. రాగి వైరును దొంగిలించారు. అపహరించిన రాగి తీగ విలువ 35000 వేల వరకు ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. దొంగతనంపై బాధిత రైతు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్​కు తెలియజేయగా.. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విశ్వనాథ్ బాబు తెలిపారు.

ఇదీ చదవండి: ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ అన్నదాతల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.