ETV Bharat / state

మాస్కులు లేకుండా బయటకు వస్తే అంతే…

శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు లాక్​డౌన్​ కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

author img

By

Published : Apr 28, 2020, 1:39 PM IST

lockdown at srikakulam
మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారిపై కేసులు

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు లాక్ డౌన్​ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా రహదారులపై వచ్చిన 30 మందిని శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీసులు స్టేషన్​కు తరలించారు. కౌన్సిలింగ్ నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. ఇకపై మాస్కులు లేకుండా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పోలీసులు లాక్ డౌన్​ మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు. మాస్కులు లేకుండా రహదారులపై వచ్చిన 30 మందిని శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీసులు స్టేషన్​కు తరలించారు. కౌన్సిలింగ్ నిర్వహించి వారిపై కేసు నమోదు చేశారు. ఇకపై మాస్కులు లేకుండా బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి...వైకాపా నేతల వల్లే కరోనా కేసులు పెరిగాయ్ : చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.