పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలోని పెద్ద వంతెన గోడ కూలిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వంతెన ఓ వైపు రాకపోకలు నిలిపివేశారు. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు.. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
bridge collapse: కూలిన వంతెన గోడ.. నిలిచిన రాకపోకలు
తణుకులో పెద్ద వంతెన గోడ కూలిపోయింది. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనాస్థలాన్ని శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు.. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు.
![bridge collapse: కూలిన వంతెన గోడ.. నిలిచిన రాకపోకలు bridge collapse](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12786747-1061-12786747-1629095354690.jpg?imwidth=3840)
80 ఏళ్ల క్రితం నిర్మాణం..
గోస్తని కాలువపై సుమారు 80 ఏళ్ల క్రితం ఆ వంతెనను నిర్మించారు. వాహనాల రద్దీ పెరగడంతో రెండు వరుసలుగా విస్తరించారు. మొదటగా నిర్మించిన భాగం శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'హత్య కేసు నమోదు చేయండి.. అప్పటివరకూ శవపరీక్షకు అనుమతించం'
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ పరిధిలోని పెద్ద వంతెన గోడ కూలిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వంతెన ఓ వైపు రాకపోకలు నిలిపివేశారు. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు.. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
80 ఏళ్ల క్రితం నిర్మాణం..
గోస్తని కాలువపై సుమారు 80 ఏళ్ల క్రితం ఆ వంతెనను నిర్మించారు. వాహనాల రద్దీ పెరగడంతో రెండు వరుసలుగా విస్తరించారు. మొదటగా నిర్మించిన భాగం శిథిలావస్థకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'హత్య కేసు నమోదు చేయండి.. అప్పటివరకూ శవపరీక్షకు అనుమతించం'