ETV Bharat / state

బెట్టింగ్​కు పాల్పడుతున్న యువకులు అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్​ఆర్ పేట రాయల్ టీకార్నర్ వెనుక  బిల్డింగ్ పై ఉన్న బిలియర్డ్స్ పాయింట్ పై బెట్టింగ్​లకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఏలూరు టుటౌన్​ పోలీసులు దాడి చేశారు.

author img

By

Published : May 18, 2019, 7:53 AM IST

బెట్టింగ్​కు పాల్పడుతున్న యువకులు అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్​ఆర్ పేటలోని ఓ బిల్డింగ్​పై పోలీసులు దాడి చేశారు. రాయల్ టీకార్నర్ వెనుక బిల్డింగ్ పై ఉన్న బిలియర్డ్స్ పాయింట్ పై బెట్టింగ్​లకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఏలూరు టుటౌన్​ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి నిర్వహించారు. బెట్టింగ్​కు పాల్పడుతున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకుని టుటౌన్ స్టేషన్​కు తరలించారు. 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.33,970 నగదును స్వాధీనం చేసుకున్నారు.

బెట్టింగ్​కు పాల్పడుతున్న యువకులు అరెస్టు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఆర్​ఆర్ పేటలోని ఓ బిల్డింగ్​పై పోలీసులు దాడి చేశారు. రాయల్ టీకార్నర్ వెనుక బిల్డింగ్ పై ఉన్న బిలియర్డ్స్ పాయింట్ పై బెట్టింగ్​లకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఏలూరు టుటౌన్​ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి నిర్వహించారు. బెట్టింగ్​కు పాల్పడుతున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకుని టుటౌన్ స్టేషన్​కు తరలించారు. 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.33,970 నగదును స్వాధీనం చేసుకున్నారు.

బెట్టింగ్​కు పాల్పడుతున్న యువకులు అరెస్టు
Kushinagar (Uttar Pradesh), May 17 (ANI): Congress General Secretary from Uttar Pradesh's East, Priyanka Gandhi held a roadshow in UP's Kushinagar. She was accompanied by RPN Singh, the Congress candidate from Uttar Pradesh's Kushinagar. In a kind gesture, Priyanka Gandhi also called a specially-abled man to join her rally. Kushinagar is scheduled to go to the polls in the last phase of general elections 2019. The results will be declared on May 23.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.