ETV Bharat / state

సోషల్ మాధ్యమంలో దుష్ప్రచారంపై మండిపడ్డ కనుమూరి

సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై నరసాపురం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు

author img

By

Published : Mar 31, 2019, 7:21 PM IST

సోషల్ మాధ్యమంలో దుష్ప్రచారంపై మండిపడ్డ కనుమూరి
సోషల్ మాధ్యమంలో దుష్ప్రచారంపై మండిపడ్డ కనుమూరి
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై నరసాపురం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భీమవరంలో అభిమాన సంఘాల సమావేశంలో మాట్లాడిన వీడియో చిత్రాలను స్లో చేసి తాగి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారంచేస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారికి, డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానన్నారు


ఇవి చదవండి

వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలే: వంగవీటి

సోషల్ మాధ్యమంలో దుష్ప్రచారంపై మండిపడ్డ కనుమూరి
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై నరసాపురం పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భీమవరంలో అభిమాన సంఘాల సమావేశంలో మాట్లాడిన వీడియో చిత్రాలను స్లో చేసి తాగి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారంచేస్తున్నారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారికి, డీఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. రేపు హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తానన్నారు


ఇవి చదవండి

వైకాపాకు ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలే: వంగవీటి

New Delhi, Mar 31 (ANI): While talking to mediapersons about the possible alliance between Congress and Aam Aadmi Party (AAP) in Delhi, former chief minister Sheila Dikshit on Sunday said, "You will get to know about it in a matter of few hours, by this evening or by tomorrow. There will be an official announcement."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.