ETV Bharat / state

జేఏసీ తృతీయ వార్షికోత్సవ గోడపత్రిక ఆవిష్కరణ - amaravathi employee jac meeting

సీపీఎస్​ రద్దు , 11వ పీఆర్సీ అమలు, ఇతర సమస్యలపై జేఏసీ తృతీయ వార్షికోత్సవ సభలో చర్చిస్తామని అమరావతి జేఏసీ ఛైర్మన్​ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

జేఏసీ తృతీయ వార్షికోత్సవం గోడపత్రిక ఆవిష్కరించిన ఉద్యోగ జేఏసీ ఛైర్మన్​
జేఏసీ తృతీయ వార్షికోత్సవం గోడపత్రిక ఆవిష్కరించిన ఉద్యోగ జేఏసీ ఛైర్మన్​
author img

By

Published : Jan 27, 2020, 3:15 PM IST

జేఏసీ తృతీయ వార్షికోత్సవంలో ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామన్న ఛైర్మన్​

రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అమరావతి ఉద్యోగుల జేఏసీ తృతీయ వార్షికోత్సవాన్ని వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమరావతి జేఏసీ తృతీయ వార్షికోత్సవ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అమరావతి ఏర్పడి మూడేళ్లయిందని.. వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ అమలు ఇతర సమస్యలపై ఈ సభలో చర్చిస్తామని అన్నారు.

జేఏసీ తృతీయ వార్షికోత్సవంలో ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామన్న ఛైర్మన్​

రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అమరావతి ఉద్యోగుల జేఏసీ తృతీయ వార్షికోత్సవాన్ని వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అమరావతి జేఏసీ తృతీయ వార్షికోత్సవ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇతర జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అమరావతి ఏర్పడి మూడేళ్లయిందని.. వార్షికోత్సవాన్ని విజయవాడలో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దు, 11వ పీఆర్సీ అమలు ఇతర సమస్యలపై ఈ సభలో చర్చిస్తామని అన్నారు.

ఇదీ చూడండి:

వేగవరంలో పొగాకు రైతులతో బోర్డు అధికారుల సమావేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.