ETV Bharat / state

ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా - eluru collectorate

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​ను వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై మరింత భారం మోపారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ధర్నా
author img

By

Published : Jul 17, 2019, 4:59 PM IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​ను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

ఈనెల 5వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక వ్యతిరేకంగా ఉందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులు మరింత కష్టాల పాలయ్యేలా చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లోని... పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి నిర్మాణానికి బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన బడ్జెట్​ను ప్రవేశపెట్టాలని...ఇది కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చే విధంగా ఉందని కృష్ణమాచార్యులు విమర్శించారు. ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసి సంస్థలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కేంద్రం ఉందని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి.. కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్​ను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా

ఈనెల 5వ తేదీన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక వ్యతిరేకంగా ఉందని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ ఎదుట జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులు మరింత కష్టాల పాలయ్యేలా చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లోని... పోలవరం ప్రాజెక్టుకు, అమరావతి నిర్మాణానికి బడ్జెట్​లో నిధులు కేటాయించకపోవడం సరికాదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన బడ్జెట్​ను ప్రవేశపెట్టాలని...ఇది కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇచ్చే విధంగా ఉందని కృష్ణమాచార్యులు విమర్శించారు. ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసి సంస్థలను ప్రైవేటు పరం చేసే ఆలోచనలో కేంద్రం ఉందని ఆయన మండిపడ్డారు.

ఇదీ చూడండి.. కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు

Intro:FILENAME:AP_ONG_31_17_BANK_KHATA_KOSAM_BARULU_TERINA_PRAJALU_AV_AP1OO73
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

బ్యాంకు ఖాతా తెరిచేందుకు వచ్చిన ప్రజలతో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఆంధ్రబ్యాంకు ప్రాంగణం చిన్నపాటి జనసంద్రాన్ని తలపించింది.పల్లెల నుంచి వ్యక్తిగత ఖాతా తెరిచేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం తో ఉదయం నుంచి బ్యాంకు గేటు ముందు పెద్ద క్యూ ఏర్పడింది. బ్యాంకు గేటు తీయక నుంచే ప్రజలు బారులు తీరారు. చిన్న పాటి తోపులాట జరిగింది. ఇంత రద్దీ ఎందుకంటె ... ప్రభుత్వం అమలు చేయనున్న అమ్మఒడి కార్యక్రమం తో పాటు , ఏక రూప దుస్తులకు నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమచేయడమే.ఏక రూప దుస్తుల నగదు కోసం పాఠశాలల్లో బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చేందుకు ఈ నెల 27 వరకే గడువు ఉంది.దీనికి తోడు వెబ్ సైట్లో ప్రాంతీయ బ్యాంకుల్లో ఖాతాలు నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. దింతో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, కేంద్ర సహకార బ్యాంకు లో ఖాతాలు ఉన్నవారంతా కొత్త ఖాతాలు తీసుకోవాల్సి రావడం తో ఆంధ్రబ్యాంకు కు ప్రజాలు పోటెత్తారు.Body:Shaik khajavaliConclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.