ETV Bharat / state

రౌతుగూడెం కాలువ వంతెన వద్ద కారు బోల్తా - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు

పోలవరం నుంచి జీలుగుమిల్లి వైపు వెళ్తున్న ఓ బొలెరో కారు.. పశ్చిమగోదావరి జిల్లా రౌతుగూడెం కాలువ వంతెన సమీపంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

a car overturned at Rautu Gudem canal bridge
రౌతుగూడెం కాలువ వంతెన వద్ద కారు బోల్తా
author img

By

Published : Nov 25, 2020, 7:46 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతు గూడెం కాలువ వంతెన సమీపంలో బొలెరో కారు బోల్తా పడింది. పక్కనే ఉన్న పది అడుగుల గుంతలో వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్​కు స్వల్ప గాయాలు కాగా.. స్థానికంగా చికిత్స అందించారు. స్థానికులు సహకారంతో కారును బయటికి తీశారు. ప్రమాదానికి గురైన కారు పోలవరం నుంచి జీలుగుమిల్లి వెళ్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతు గూడెం కాలువ వంతెన సమీపంలో బొలెరో కారు బోల్తా పడింది. పక్కనే ఉన్న పది అడుగుల గుంతలో వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్​కు స్వల్ప గాయాలు కాగా.. స్థానికంగా చికిత్స అందించారు. స్థానికులు సహకారంతో కారును బయటికి తీశారు. ప్రమాదానికి గురైన కారు పోలవరం నుంచి జీలుగుమిల్లి వెళ్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

అతి తీవ్ర తుపానుగా 'నివర్'.. నేడు తీరం దాటే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.