సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోనల్ కార్యాలయంలో యువజన విద్యార్థి సంఘం విభాగాల ఆధ్వర్యంలో...రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఇదీ చదవండి: