ETV Bharat / state

పార్వతీపురంలో వైకాపా సంబరాలు - vijayanagaram latest news

వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయినందున... పార్వతీపురం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నవ దినోత్సవాలను నిర్వహించారు.

ycp one year gopvernment forming celebrations in parvathipuram
బాటసారులకు పండ్లు పంపిణీ
author img

By

Published : May 23, 2020, 8:05 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన వైకాపా శ్రేణులు నవ దినోత్సవాలను చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు.

నియోజకవర్గ అభివృద్ధికి వివిధ పనుల కోసం సుమారు రూ. 200 కోట్ల మంజూరు అయ్యేలా కృషి చేశామని ఎమ్మెల్యే అన్నారు. పాదయాత్రలో జగన్​మోహన్​రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన వైకాపా శ్రేణులు నవ దినోత్సవాలను చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బాటసారులకు పండ్లు పంపిణీ చేశారు.

నియోజకవర్గ అభివృద్ధికి వివిధ పనుల కోసం సుమారు రూ. 200 కోట్ల మంజూరు అయ్యేలా కృషి చేశామని ఎమ్మెల్యే అన్నారు. పాదయాత్రలో జగన్​మోహన్​రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.

ఇదీ చదవండి:

'వైకాపా ఏడాది పాలనంతా దౌర్జన్యాలే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.