ETV Bharat / state

'నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి'

author img

By

Published : Nov 15, 2020, 3:20 PM IST

విజయనగరంలో మహిళలు ఆందోళన చేపట్టారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Women protest in vizianagaram to demand decrease essential costs
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలంటూ విజయనగరంలో మహిళల ఆందోళన

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం రైతుబజార్ వద్ద జిల్లా తెదేపా ఆధ్వర్యంలో మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉల్లిగడ్డ, చింతపండు ధరలు అమాంతం పెరిగాయని, ఫలితంగా సామాన్య ప్రజలు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధరలు తగ్గించకుంటే నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. విజయనగరం రైతుబజార్ వద్ద జిల్లా తెదేపా ఆధ్వర్యంలో మహిళలు శాంతియుత నిరసన చేపట్టారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉల్లిగడ్డ, చింతపండు ధరలు అమాంతం పెరిగాయని, ఫలితంగా సామాన్య ప్రజలు వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధరలు తగ్గించకుంటే నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీచదవండి.

'స్వరూపానంద విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సరైనవే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.