ETV Bharat / state

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఐద్వా ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.

author img

By

Published : Jul 15, 2019, 2:05 PM IST

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. వెంటనే మంచినీరు సరఫరా చేయాలనీ.. కొళాయిలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. నీటి కొరతపై అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి బైఠాయింపుతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. వెంటనే మంచినీరు సరఫరా చేయాలనీ.. కొళాయిలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. నీటి కొరతపై అధికారులు, పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి బైఠాయింపుతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ఇవీ చదవండి..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సిలిండర్లు పేలాయి...

Intro:ap_vsp_77_15_itda_vadda_800mandi_ashaalu_andolana_ap10082

యాంకర్: విశాఖ మన్యం పాడేరు ఐటీడీఏ వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆరు నెలల బకాయిలు చెల్లించాలని, యూనిఫామ్ డబ్బులు అందించాలని, ఏజెన్సీలో పనిచేస్తున్న 800 మంది ఆశ కార్యకర్తలు ఐటీడీఏ బయట ధర్నాకు దిగారు. బకాయిలు చెల్లించాలని నినాదాలు చేశారు.
బైట్: మంగమ్మ, జిల్లా కార్యదర్శి ఆశా
బైట్: శంకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి

శివ, పాడేరు


Body:శివ


Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.