ETV Bharat / state

అంబులెన్స్​లో మహిళ ప్రసవం... తల్లీ, బిడ్డ క్షేమం

author img

By

Published : Jan 2, 2021, 6:18 PM IST

పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా... 108 వాహనంలో ప్రసవం అయిన ఘటన విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో జరిగింది.

women delivery in ambulance at garugubilli vizianagaram district
అంబులెన్స్​లో మహిళ ప్రసవం

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన సత్యవతి అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన కుటుంబీకులు... 108 వాహనానికి సమాచారమందించారు. సత్యవతిని అంబులెన్స్​లో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. వీరి ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం గొట్టివలస గ్రామానికి చెందిన సత్యవతి అనే మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన కుటుంబీకులు... 108 వాహనానికి సమాచారమందించారు. సత్యవతిని అంబులెన్స్​లో పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీ, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. వీరి ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

ఇదీచదవండి.

ఇరువర్గాల మధ్య ఘర్షణ... 13 మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.