ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన! - the dam has been lowered so The rainy water is wasting away at sundarapeta

డ్యామునే నమ్ముకున్న అక్కడి రైతులకు జాతీయ రహదారి విస్తరణ బాధనే మిగుల్చుతోంది. రోడ్డువిస్తరణ పేరుతో డ్యాము ఎత్తును తగ్గించడంతో.... వర్షం నీరంతా వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యంతో...రైతన్నలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు.

Bhoogapuram Mandal of Vijayanagaram District
author img

By

Published : Sep 26, 2019, 5:12 PM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి చెందిన రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట కాలువల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతుంది. కానీ సుందరపేటను ఆనుకుని ఉన్న విజయరామసాగరంలోకి నీరు చేరడం లేదు. జాతీయ రహదారి విస్తరణ జరుగడంతో విజయరామసాగరానికి నీరు వెళ్లేందుకు డ్యామ్ నిర్మించారు. దీని ఎత్తు తక్కువ చేయడంతో డెంకాడ ఆయకట్టు డ్యామ్ నుంచి వచ్చిన నీరంతా వృథాగా పోతుంది. ఈ విషయాన్ని సంబంధిత జాతీయ రహదారి విస్తరణ అధికారులకు, ఇరిగేషన్ ఆర్​డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదు. వర్షాలు పడుతున్న సమయంలో నీరంతా వృథాగా పోవడంతో విజయ రామ సాగర్ కింద ఉన్న సుమారు 56 ఎకరాల పంట భూమి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!

ఇదీచూడండి.చూస్తుండగానే గుడి కొట్టుకుపోయింది

విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందర పేట గ్రామానికి చెందిన రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట కాలువల ద్వారా చెరువుల్లోకి నీరు చేరుతుంది. కానీ సుందరపేటను ఆనుకుని ఉన్న విజయరామసాగరంలోకి నీరు చేరడం లేదు. జాతీయ రహదారి విస్తరణ జరుగడంతో విజయరామసాగరానికి నీరు వెళ్లేందుకు డ్యామ్ నిర్మించారు. దీని ఎత్తు తక్కువ చేయడంతో డెంకాడ ఆయకట్టు డ్యామ్ నుంచి వచ్చిన నీరంతా వృథాగా పోతుంది. ఈ విషయాన్ని సంబంధిత జాతీయ రహదారి విస్తరణ అధికారులకు, ఇరిగేషన్ ఆర్​డబ్ల్యూఎస్ అధికారులకు తెలియజేసిన పట్టించుకోలేదు. వర్షాలు పడుతున్న సమయంలో నీరంతా వృథాగా పోవడంతో విజయ రామ సాగర్ కింద ఉన్న సుమారు 56 ఎకరాల పంట భూమి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!

ఇదీచూడండి.చూస్తుండగానే గుడి కొట్టుకుపోయింది

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు మరుగుదొడ్ల సౌకర్యం మంచినీటి సౌకర్యం ఇతర విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పరిసరాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 పడకల గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా మారిందని తెలిపారు ఇందుకోసం 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు ఈ నిధులతో అదనపు గదులు నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద రోగుల కోసం సన్ ఆరోగ్యశ్రీ కార్డులో అన్ని రోగాలను చేర్చారని వెల్లడించారు ఆసుపత్రి అభివృద్ధికి అదనంగా మరో రెండు కోట్లు మంజూరైనట్లు తెలిపారు బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్-ఇండెంట్ సుజాత పాల్గొన్నారు


Body:ఆస్పత్రి ఆకస్మిక తనికి


Conclusion:బనగానపల్లి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.