ETV Bharat / state

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్​ పాదయాత్ర - congress protest at vizianagaram

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని రాజమహేంద్రవరం జిల్లా కాంగ్రెస్‌ డిమాండ్​ చేసింది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ... జిల్లా కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

vizianagaram congress padayatra against on agriculture bills
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. కాంగ్రెస్​ పాదయాత్ర
author img

By

Published : Oct 2, 2020, 5:27 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పాదయాత్ర చేపట్టింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జాంపేట గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని... వ్యవసాయాన్ని, రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పాదయాత్ర చేపట్టింది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో జాంపేట గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా.. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని... వ్యవసాయాన్ని, రైతులను, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లాలో గాంధీ జయంతి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.