ETV Bharat / state

2 ప్రాంతాల్లో పిడుగుపాటుకు.. ఇద్దరు మృతి - చీపురుపల్లిలో నియోజకవర్గంలో పిడుగు వార్తలు

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. వేరువేరు ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు.

Two killed by thunderstorm   in chipurupally Constituency
చీపురుపల్లిలో నియోజకవర్గంలో పిడుగుపడి ఇద్దరు మృతి
author img

By

Published : Jun 7, 2020, 3:53 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఐతేగుర్లా మండలం పాలవలస గ్రామంలో పిడుగుపడి 45 ఏళ్ల సుంకరి తవిటి నాయుడు మరణించాడు. గరివిడి మండలం కుమరమం పలవలసలో పిడుగుపడి 13 ఏళ్ల మీసాల వెంకటరమణ అనే బాలుడు మృతి చెందాడు.

ఇదీ చూడండి:

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఐతేగుర్లా మండలం పాలవలస గ్రామంలో పిడుగుపడి 45 ఏళ్ల సుంకరి తవిటి నాయుడు మరణించాడు. గరివిడి మండలం కుమరమం పలవలసలో పిడుగుపడి 13 ఏళ్ల మీసాల వెంకటరమణ అనే బాలుడు మృతి చెందాడు.

ఇదీ చూడండి:

విశాఖలో రౌడీషీటర్ హల్​చల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.