ETV Bharat / state

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

author img

By

Published : Jun 4, 2022, 5:09 AM IST

రాష్ట్రంలో నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫలితాలను రిలీజ్​ చేయనున్నారు.

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు రానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2020, 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈసారి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందనే దానిపైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి..

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాలు రానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించింది. 2020, 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఈసారి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందనే దానిపైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇదీ చూడండి..

అమరావతిలో రిట‌ర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేష‌న్ల‌ గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.