ETV Bharat / state

పాఠశాలలు తెరవటం సరికాదన్న తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి - పాఠశాలలు తెరవటం సరికాదన్న సంధ్యారాణి

విజయనగరం జిల్లా సాలూరులో... తెదేపా ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలు తెరవటం సరికాదన్నాడు.

tdp mlc sandhya rani press meet in vizianagaram
పాఠశాలలు తెరవటం సరికాదన్న తెదేపా ఎమ్మెల్సీ సంధ్యారాణి
author img

By

Published : Aug 20, 2020, 6:51 PM IST

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కరోనా కారణంగా తన నివాసంలో పత్రికా ప్రకటన ఇచ్చింది. సుమారుగా 15వేలు కరోనా కేసులు ఉన్నాయని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో... రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పాటశాలలు తెరవడం సరికాదన్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించే పరిస్థితిలో లేరని అన్నారు.

ఇదీ చదవండి:

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కరోనా కారణంగా తన నివాసంలో పత్రికా ప్రకటన ఇచ్చింది. సుమారుగా 15వేలు కరోనా కేసులు ఉన్నాయని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో... రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు పాటశాలలు తెరవడం సరికాదన్నారు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించే పరిస్థితిలో లేరని అన్నారు.

ఇదీ చదవండి:

'మహిళలకు వ్యాపార అవకాశాలు కల్పిండమే లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.