ETV Bharat / state

ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన తెదేపా నేతలు

author img

By

Published : Jul 6, 2020, 9:59 PM IST

ప్రభుత్వం చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీలో అర్హులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కోరారు. పార్వతీపురంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు.

Breaking News

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు. మండలంలోని వెంకటరాయుడు పేట గ్రామానికి చెందిన అర్హులకు ఇళ్ల స్థలాల మంజూరులో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశాన్ని ఆర్డీవోకు ఎమ్మెల్సీ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వివరించారు ముఖ్యమంత్రి చెబుతున్న ప్రకారం అధికారులు, వాలంటీర్లు పని చేయడం లేదని వారు ఆరోపించారు. పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.

విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావుకు తెదేపా నాయకులు వినతి పత్రం అందజేశారు. మండలంలోని వెంకటరాయుడు పేట గ్రామానికి చెందిన అర్హులకు ఇళ్ల స్థలాల మంజూరులో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఈ అంశాన్ని ఆర్డీవోకు ఎమ్మెల్సీ జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు వివరించారు ముఖ్యమంత్రి చెబుతున్న ప్రకారం అధికారులు, వాలంటీర్లు పని చేయడం లేదని వారు ఆరోపించారు. పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి... : విహారయాత్రలో విషాదం... ఊబిలో ఇరుక్కుని యువకుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.