విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మూడో రోజు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కిమిడి నాగార్జున అమ్మవారిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి.. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. అమ్మవారి జాతరకు వస్తున్న లక్షలాది మంది భక్తులకు అమ్మవారి అశిస్సులుండాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి...