ETV Bharat / state

ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం..!

author img

By

Published : Dec 30, 2020, 5:06 PM IST

పార్వతీపురం ఐటీడీఏ వద్ద 2019లో ఎంపికైన సీఆర్​టీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ.. గిరిజనులు నిరసన తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నమని.. తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Suicide resort if jobs are not given
ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం..!

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద 2019లో ఎంపికైన సీఆర్​టీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ.. గిరిజనులు నిరసన తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంపై ఎక్కి నినాదాలు చేశారు. సంవత్సరం అవుతున్న పోస్టింగులు ఇవ్వలేదని, తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు స్పందించటం లేదని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నమని.. తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ వద్ద 2019లో ఎంపికైన సీఆర్​టీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ.. గిరిజనులు నిరసన తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంపై ఎక్కి నినాదాలు చేశారు. సంవత్సరం అవుతున్న పోస్టింగులు ఇవ్వలేదని, తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. అధికారులు స్పందించటం లేదని ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడుతున్నమని.. తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

రైతులకు మద్దతుగా విశాఖలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.