ETV Bharat / state

బొబ్బిలి మున్సిపల్ ఛైర్మన్​గా సావు వెంకట మురళీకృష్ణ

author img

By

Published : Mar 18, 2021, 1:31 PM IST

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంస్థ ఛైర్మన్​గా సావు వెంకట మురళీకృష్ణ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Sau Venkata Muralikrishna
బొబ్బిలి ఛైర్మన్​గా సావు వెంకట మురళీకృష్ణ

బొబ్బిలి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. 11వ వార్డుకు చెందిన కౌన్సిలర్​.. సావు వెంకట మురళీకృష్ణ రావు ఛైర్మన్​గా ఏకగ్రీవమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్​లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. ఇక్కడ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

నూతనంగా ఎన్నికైన ఛైర్మన్​ కృష్ణారావును ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే శంబంగి సత్కరించారు. పురపాలక అభివృద్ధి కోసం దోహదపడతామని.. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. వెంకట మురళీ కృష్ణ రావు ఎన్నికపై 12వ వార్డు కౌన్సిలర్ శారద అసంతృప్తి వ్యక్తం చేశారు.

బొబ్బిలి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక పూర్తి అయింది. 11వ వార్డుకు చెందిన కౌన్సిలర్​.. సావు వెంకట మురళీకృష్ణ రావు ఛైర్మన్​గా ఏకగ్రీవమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్​లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. ఇక్కడ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది.

నూతనంగా ఎన్నికైన ఛైర్మన్​ కృష్ణారావును ఎంపీ బెల్లాన, ఎమ్మెల్యే శంబంగి సత్కరించారు. పురపాలక అభివృద్ధి కోసం దోహదపడతామని.. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. వెంకట మురళీ కృష్ణ రావు ఎన్నికపై 12వ వార్డు కౌన్సిలర్ శారద అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

బొబ్బిలి ఛైర్మన్​ పీఠంపై రాజుకున్న వివాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.