ఇవీ చదవండి...పైపులు బాగు చేయరు...నీళ్లు రావు
ఈటీవీ భారత్ ఎఫెక్ట్.. తీరిన తాగునీటి సమస్య - news
విశాఖపట్నం జిల్లా అప్పలరాజుపురంలో పైపులైన్ పగిలి తాగునీటికి సమస్య ఏర్పడింది. ఈటీవీ భారత్లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించారు. తక్షణమే మరమ్మతులు చేయించారు.
.ఈటీవీ-భారత్ కథనానికి స్పందన
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురంలో ప్రజల తాగునీటి సమస్య తీరింది. పైప్లైన్ పగిలి గత నాలుగు రోజులుగా దాహార్తి తీరక ప్రజలు తల్లడిల్లారు. ఈ సమస్యపై ఈటీవీ-భారత్ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తక్షణమే చర్యలు చేపట్టి మరమ్మతులు చేయించారు. తాగునీరు అందుబాటులోకి వచ్చిందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...పైపులు బాగు చేయరు...నీళ్లు రావు
రామిరెడ్డి