ETV Bharat / state

జోడిమామిడివలసలో చిన్నారిని చంపిన తండ్రికి రిమాండ్

author img

By

Published : Jul 13, 2021, 1:40 AM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం జోడిమామిడివలసలో భార్యతో గొడవపడి.. చిన్నారి మరణానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఘటనలో రెండేళ్ల పాప మృతిచెందగా.. ఐదేళ్ల పాపకు తీవ్రగాయాలయ్యాయి.

Remand for father killed child  in vijayanagaram
Remand for father killed child in vijayanagaram

భార్యతో గొడవపడి చిన్నారి మృతికి కారణమైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆడపిల్లలంటే ఇష్టం లేకపోవడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. విడాకులు ఇవ్వమని భార్యను పదేపదే అడుగుతున్నట్లు తెలిపారు. భార్యపై కోపంతోనే పిల్లలను చంపడానికి సైతం వెనకాడలేదని చెప్పారు. తొమ్మిదో తేదీన ఈ ఘటన జరిగింది. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.

భార్యతో గొడవపడి చిన్నారి మృతికి కారణమైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆడపిల్లలంటే ఇష్టం లేకపోవడంతో భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. విడాకులు ఇవ్వమని భార్యను పదేపదే అడుగుతున్నట్లు తెలిపారు. భార్యపై కోపంతోనే పిల్లలను చంపడానికి సైతం వెనకాడలేదని చెప్పారు. తొమ్మిదో తేదీన ఈ ఘటన జరిగింది. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు సీఐ అప్పలనాయుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Murder: పసిబిడ్డలను నేలకేసి కొట్టిన తండ్రి.. భార్యతో గొడవపడి ఘాతుకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.