ETV Bharat / state

ఆంధ్ర-ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలో ప్రమాదం.. వ్యక్తికి గాయం

author img

By

Published : Oct 12, 2020, 9:25 PM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలం పరిధిలో ఉన్న ఆంధ్ర-ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. ఘటనలో ఒక వ్యక్తి గాయపడగా విశాఖలోని కేజీహెచ్​ ఆసుపత్రికి తరలించారు.

one injured in pachipenta andhra orissa ghat road accident at vizianagaram
పాచిపెంట పరిధిలోని ఆంధ్ర-ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలో ప్రమాదం

విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలో ఉన్న ఆంధ్ర - ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి విజయనగరం వెళ్తున్న వ్యాను.. ఘాట్ రోడ్డు మూలమలుపులో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.

వ్యాన్ డ్రైవర్​కు గాయాలయ్యాయి. విశాఖ జిల్లాలోని కేజీహెచ్​కు తరలించారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎదురుగా ఉన్న లారీని వాహనం ఢీకొట్టినట్టు డ్రైవర్ తెలిపాడు. పాచిపెంట ఎస్సై రమణ కేసు నమోదు చేశారు.

విజయనగరం జిల్లా పాచిపెంట మండల పరిధిలో ఉన్న ఆంధ్ర - ఒడిశా ఘాట్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి విజయనగరం వెళ్తున్న వ్యాను.. ఘాట్ రోడ్డు మూలమలుపులో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.

వ్యాన్ డ్రైవర్​కు గాయాలయ్యాయి. విశాఖ జిల్లాలోని కేజీహెచ్​కు తరలించారు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎదురుగా ఉన్న లారీని వాహనం ఢీకొట్టినట్టు డ్రైవర్ తెలిపాడు. పాచిపెంట ఎస్సై రమణ కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

పని లేక... మజూరీ చాలక!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.