ETV Bharat / state

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని హత్య చేసి నగలు అపహరణ - విజయనగరం

విజయనగరం జిల్లా సాలూరులో దారుణం చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోచుకుని దుండగులు పారిపోయారు.

నగలు కోసం వృద్ధురాలు హత్య
author img

By

Published : Sep 2, 2019, 9:46 AM IST

నగలు కోసం వృద్ధురాలు హత్య

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్న గెంబిల శకుంతలను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. మృతురాలికున్న ఇద్దరు కుమారులు. రోజువారి పనిలో భాగంగా, మృతురాలి మనవడు తల్లితట్టగా, తీవ్రగాయలతో పడి ఉన్న నానమ్మను చూసి, తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న కుమారుడు త్రినాధ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగలు కోసమే దొంగతనం చేశారనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏఎస్పీ గౌతమి శాలినీ అన్నారు.

ఇదీ చదవండి: పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి

నగలు కోసం వృద్ధురాలు హత్య

విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్న గెంబిల శకుంతలను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. మృతురాలికున్న ఇద్దరు కుమారులు. రోజువారి పనిలో భాగంగా, మృతురాలి మనవడు తల్లితట్టగా, తీవ్రగాయలతో పడి ఉన్న నానమ్మను చూసి, తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న కుమారుడు త్రినాధ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగలు కోసమే దొంగతనం చేశారనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏఎస్పీ గౌతమి శాలినీ అన్నారు.

ఇదీ చదవండి: పొలం గట్టుపై గడ్డి కోస్తుండగా పాముకాటు...మహిళ మృతి

Intro:పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సమరసత సేవ ఫౌండేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట సునిల్ కుమార్ పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా గూడూరు లో
వినాయకచవితిని పురస్కరించుకొని ఆదివారం సాయి సత్సంగ నిలయం, ఆశ్రయ ఫౌండేషన్, పవన్ కళ్యాణ్ యువత ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం వల్ల భవిష్యత్తు తరాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందుకే ఇప్పటినుంచే పర్యవరణనాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలన్నారు..ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయనిక రంగులతో తయారుచేసిన విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆ నీరు విషతుల్యంగా మారడంతో పాటు, జలచరాలు చనిపోతున్నాయన్నారు. మట్టితో చెసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు స్వచ్ఛంగా ఉంటుందని తెలిపారు..ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను వాడడంతో పాటు, మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు
Body:1Conclusion:బైట్ 1: కోట సునీల్ కుమార్(హిందూ ధర్మ పరిరక్షణ కో ఆర్డినటర్)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.