ETV Bharat / state

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

author img

By

Published : Aug 18, 2021, 12:15 PM IST

Updated : Aug 18, 2021, 12:31 PM IST

వరద ఉద్ధృతికి మోసురులో కాజ్ వే కొట్టుకుపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వరద ఉద్దృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు
వరద ఉద్దృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో వరదల కారణంగా కాజ్ వే తెగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: ఆంధ్రా అధికారుల నిర్లక్ష్యం.. ఒడిశా అధికారుల చొరవ..

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్ వే.. నిలిచిన రాకపోకలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో వరదల కారణంగా కాజ్ వే తెగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: ఆంధ్రా అధికారుల నిర్లక్ష్యం.. ఒడిశా అధికారుల చొరవ..

Last Updated : Aug 18, 2021, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.