విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు బావిలో పడి జి. ధనుంజయ్(38) మృతి చెందాడు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు బావిలో పడి జి. ధనుంజయ్(38) మృతి చెందాడు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు బావిలో పడి జి. ధనుంజయ్(38) మృతి చెందాడు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి