ETV Bharat / state

విజయనగరంలో జోరు వాన.. పిడుగుపడి వ్యక్తి మృతి - today man dead by thunder lightning in vizianagaram district news

పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. పొలంలో పనులు చేస్తుండగా.. ఈ ఘటన జరిగింది.

man dead by thunder lightning
పిడుగుపడి వ్యక్తి మృతి
author img

By

Published : Apr 18, 2021, 7:45 PM IST

విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగళ్ళు గ్రామానికి చెందిన బీ.దాలినాయుడు(46) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం కాగా.. ఆ ప్రాంతంలో ఉన్న రైతులంతా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో పిడుగు పడటంతో దాలినాయుడు అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఇవీ చూడండి...

విజయనగరం జిల్లా సీతానగరం మండలం నిడగళ్ళు గ్రామానికి చెందిన బీ.దాలినాయుడు(46) పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప్రారంభం కాగా.. ఆ ప్రాంతంలో ఉన్న రైతులంతా ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇంతలో పిడుగు పడటంతో దాలినాయుడు అనే రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఇవీ చూడండి...

ఉత్తరాంధ్రలో వర్షాలు.. సేద తీరుతున్న ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.