ETV Bharat / state

ఆటో చోదకుని నిజాయితి..సత్కరించిన పోలీసులు

రూ.32 వేలు ఉన్న పర్సు రోడ్డుపై దొరకగా...పోలీసులకు అప్పగించిన ఆటోడ్రైవర్​ నిజాయితీని గుర్తించిన పోలీసులు సన్మానించారు.

author img

By

Published : Apr 25, 2019, 11:50 PM IST

ఆటో చోదకుని నిజాయితీకి.. పోలీసుల సన్మానం
ఆటో చోదకుని నిజాయితీకి.. పోలీసుల సన్మానం

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడ గ్రామానికి చెందిన శ్రీనివాస రావు ఆటో చోదకునిగా పనిచేస్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి పర్సు దొరికింది. రూ. 32వేల నగదు, క్రెడిట్ కార్డులు ఉన్న ఆ పర్సును , డ్రైవర్ శ్రీనివాస రావు పోలీసులకు అప్పగించాడు. పర్సులోని గుర్తింపు కార్డుల ఆధారంగా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన రవితేజకు సంబంధించినవిగా గుర్తించి పోలీసులు అతనికి సమాచారం అందించారు. ఆటో చోదకుడి నిజాయితీని గుర్తించి అతడిని శాలువా కప్పి సత్కరించారు.

ఆటో చోదకుని నిజాయితీకి.. పోలీసుల సన్మానం

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బాలగుడ గ్రామానికి చెందిన శ్రీనివాస రావు ఆటో చోదకునిగా పనిచేస్తున్నాడు. మార్గమధ్యంలో అతనికి పర్సు దొరికింది. రూ. 32వేల నగదు, క్రెడిట్ కార్డులు ఉన్న ఆ పర్సును , డ్రైవర్ శ్రీనివాస రావు పోలీసులకు అప్పగించాడు. పర్సులోని గుర్తింపు కార్డుల ఆధారంగా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన రవితేజకు సంబంధించినవిగా గుర్తించి పోలీసులు అతనికి సమాచారం అందించారు. ఆటో చోదకుడి నిజాయితీని గుర్తించి అతడిని శాలువా కప్పి సత్కరించారు.

Varanasi (Uttar Pradesh), Apr 25 (ANI): Prime Minister Narendra Modi held a massive roadshow in Varanasi, Uttar Pradesh on Thursday. He also paid tribute to Pandit Madan Mohan Malaviya, outside Banaras Hindu University (BHU). Uttar Pradesh Chief Minister Yogi Adityanath was also present at the event.

For All Latest Updates

TAGGED:

auto driver
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.